Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనంద నిలయానికి ఏడుసార్లు బంగారు తాపడం!!

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2011 (13:06 IST)
File
FILE
కలియుగ దైవంగా కోట్లాది మంది భక్తులతో నీరాజనాలు అందుకుంటూ, సప్తగిరుల్లో కొలువైవున్న తిరుమల శ్రీనివాసుని నిలయానికి ఆనంద నిలయమనే పేరుంది. ఈ ఆనంద నిలయం బంగారు వర్ణంలో కళ్లు మిరుమిట్లు గొలుపేలా కనిపిస్తూ.. సాక్షాత్తూ స్వామివారినే దర్శించినంత అనుభూతిని కలిగిస్తుంది. దీన్నే విమాన గోపురంగా అని కూడా పిలుస్తారు.

ఈ ఆనంద నిలయానికి ఇప్పటి వరకు ఏడుసార్లు బంగారు తాపడం వేసినట్టు చరిత్ర చెపుతోంది. ఇందులో తొలిసారి విజయనగరరాజు నరసింగదేవరాయలు ఆనంద నిలయానికి బంగారు రేకులు తొడిగించారు.

రెండోసారి సాళువ మాంగి దేవమహారాజు, తర్వాత మల్లన మంత్రి తాపడం చేయించగా, నాలుగోసారి శ్రీకృష్ణదేవరాయలు బంగారు పూత పూయించారు. ఐదోసారి కాంచీపురానికి చెందిన తాతాచార్య, ఆరోసారి హథీరాంజీ మహంతు ప్రయాగ్‌దాస్ నేతృత్వంలో ఈ బంగారు తాపడాలు జరిగాయి.

చివరగా 1958లో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ అధికారిగా (ఈవో)గా పని చేసిన చెలికాని అన్నారావు 12 వేల తులాల బంగారంతో పూత వేయించారు. దీంతో ఏడుసార్లు ఆనంద నిలయానికి బంగారు తాపడం వేయించినట్టైయింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

Show comments