Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సిద్ధ'గా వచ్చిన 'చిరుత' - 'ఆచార్య' నుంచి మరో టీజర్ రిలీజ్

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (17:42 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". ఈ చిత్రం నుంచి మరో అప్డేట్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పోషిస్తున్న సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. 
 
"ధర్మస్థలికి ఆపదొస్తే.. అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి మమ్మల్ని ముందుకు పంపుతుంది" అంటూ సిద్ధ పాత్రలో చెర్రీ డైలాగ్ చెప్తారు. ఇది సినిమాపై ఉన్న క్యూరియాసిటీని మరింతగా పెంచేలా చేసింది. 
 
ఆ తర్వాత అటవీ నేపథ్యంలో చెర్రీ పాల్గొన్న కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చూపించారు. ఈ టీజర్ చివరలో ఒక  సెలయేరుకు అవతలివైపు చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటే.. పెద్ద చిరుత ఠీవీగా నడుచుకుంటూ వెళుతుంది. ఇవతలివైపు చిరుంజీవి, రామ్ చరణ్‌లు దాన్ని సీరియస్‌గా చూస్తుంటారు. ఈ టీజర్ చూస్తే సినిమా మొత్తం నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్నట్టు తెలుస్తోంది.


 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments