"భీమ్లా నాయక్" స్టోరీ ఏంటంటే.. క్లుప్తంగా...

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (08:57 IST)
పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భీమ్లా నాయక్". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను అందుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. థమన్ సంగీతం సమకూర్చారు. 
 
శుక్రవారం విడుదలైన ఈ సినిమా కథను క్లుప్తంగా పరిశీలిస్తే, తెంగింపు ఉన్న సిన్సియర్ పోలీస్ ఆఫీస్ పాత్రలో పవన్ మరోమారు అదరగొట్టేశారు. మద్యం మాఫియా డాన్‌గా రానా దగ్గుబాటి జీవించారు. మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న డేనియల్‌ను 'భీమ్లా నాయక్'  అరెస్ట్ చేస్తాడు. అతడిని అవమానకరంగా ఠాణాకు తరలిస్తాడు. డేనియల్ ఓ మాజీ ఆర్మీ అధికారి అని, ఆయన ఓ రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి (సముద్రఖని) కుమారుడని పవన్‌కు తెలియదు. 
 
ఈ విషయాలను ఆలస్యంగా తెలుసుకున్న భీమ్లా నాయక్... డేనియల్‌కు సారీ చెబుతాడు. ఆ తర్వాత స స్టేషన్ నుంచి విడుదల చేయించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పంతాలు పట్టింపులు, ఇగోలు ఎక్కువ అవుతాయి. అవి మరింతగా పెరిగి ఇద్దరి మధ్య వైరానికి దారితీస్తాయి. ఈ యుద్ధంలో చివరికి ఎవరు విజయం సాధిస్తారన్నదే ఈ చిత్ర కథ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments