Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 26న 'ముంబై 125 కి.మీ'

Webdunia
మంగళవారం, 15 జులై 2014 (16:15 IST)
వీణా మాలిక్, కరణ్ వీర్ బోరా ముఖ్యతారలుగా 'వస్తాడు నా రాజు' ఫేం హేమంత్ మధుకర్  స్వీయదర్శకత్వంలో రూపొందుతోన్న భారీ 3 డి హారర్ చిత్రం 'ముంబై 125 కి.మీ'. సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి ఓ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్ 26న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ్ బాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా  డైరెక్టర్ హేమంత్ మధుకర్ మాట్లాడుతూ - ''ఆగస్ట్ లో ఈ చిత్రం ఆడియోను విడుదల చేయబోతున్నాం. ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం హైలైట్  అవుతుంది'' అని చెప్పారు. 
 
నిర్మాత మణిశర్మ మాట్లాడుతూ - ''భారతదేశంలో మొట్టమొదటిసారిగా రియల్ 3డీ మరియు డాల్బీ అత్మొస్ సౌండ్ సంయుక్త టెక్నాలజీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది'' అని తెలిపారు.
 
వీణా మాలిక్, కరణ్ వీర్ బోరా, వెడిత ప్రతాప్ సింగ్, అపర్ణ బాజ్ సాయ్ తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత - మణిశర్మ , హేమంత్ మధుకర్, స్టోరీ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - హేమంత్  మధుకర్
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments