వంద గుడిసెలు తగలబడిపోయాయని... పరామర్శకి వచ్చారా?

తండ్రి: అల్లుడుగారేం చేస్తున్నారమ్మా? కూతురు: నిద్రపోతున్నారా నాన్న.. తండ్రి: అదికాదమ్మ ఆఫీసులో సంగతి అడుగుతున్నా... కూతురు: అక్కడా కూడా ఇదేవరస నాన్నగారు...

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (10:24 IST)
తండ్రి: అల్లుడుగారేం చేస్తున్నారమ్మా?
కూతురు: నిద్రపోతున్నారు నాన్న..
తండ్రి: అదికాదమ్మ ఆఫీసులో సంగతి అడుగుతున్నా...
కూతురు: అక్కడా కూడా ఇదే వరస నాన్నగారు...
 
వెంకట్రావు: వంద గుడిసెలు తగలబడిపోయాయి కదా.. మంత్రిగారు పరామర్శకి వచ్చారా?
గోపాలం: లేదు, ఐదొందల గుడిసెలు తగలబడిపోతే కాని నేను పరామర్శకి రాను అంటున్నారు...  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకోబోతున్న మరిది ప్రైవేట్ పార్టును కత్తిరించిన వొదిన, ఎందుకు?

Mother : ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు.. 11 రోజుల నవజాత శిశువును అమ్మేసిన తల్లి

సినిమా వాళ్లు ఏమన్నా సంసారులా? ఐ బొమ్మ రవి దమ్మున్నోడు: తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్స్ (video)

G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments