నీ మేకప్ తగలయ్యా... గుర్తుపట్టలేకపోయా...

54 యేళ్ళ ఓ మహిళ గుండె జబ్బుతో ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ జరిగే సమయంలో దాదాపు ఆమె మృత్యువు అంచుల వరకు వెళ్లింది. అప్పుడు, దేవుడిని "నా సమయం అయిపోయిందా? అని అడిగింది.

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (13:02 IST)
యాభై పదులు దాటిన ఓ యేళ్ళ ఓ మహిళ గుండె జబ్బుతో ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ జరిగే సమయంలో దాదాపు ఆమె మృత్యువు అంచుల వరకు వెళ్లింది. అప్పుడు, దేవుడిని "నా సమయం అయిపోయిందా? అని అడిగింది. 
 
"దేవుడు : "లేదు, ఇంకా 30 యేళ్ళ ఆయుష్సు వుంది" అని చెప్పాడు. 
 
ఆ మహిళ కోలుకున్న తర్వాత హాస్పిటల్లొనే ఉండి మేకప్ చేసుకుంది. దీంతో మరింత చిన్నపిల్లలా మారిపోయింది. 
చివరికి ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికివెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ఒక ట్రక్ ఢీకొట్టి చనిపోయింది.

దేవుడి వద్దకు వెళ్లాక... "ఓ దేవా! నాకు ఇంకా 30 యేళ్లు ఆయుష్సు ఉందికదా! మరి ట్రక్ క్రిందపడి చనిపోకుండా ఎందుకు కాపాడలేదు?" 
 
దేవుడు : "నీ మేకప్ తగలెయ్య నేను నిన్ను గుర్తు పట్టలేకపోయాను అందుకే పోయావు". 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

దేశంలో సుధీర్ఘ దూరం ప్రయాణించే రైలు ఏది?

భాష అనేది ఒక చాయిస్ మాత్రమే.. బలవంతంగా రుద్దలేం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments