Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాచీన కళలకు పూర్వవైభవం: ఆనం

Webdunia
ప్రాచీన కళలకు పూర్వవైభవం కల్పించే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రాచీన కళలకు పూర్వవైభవం తెచ్చే దిశగానే 1998వ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకోత్సవాలకు శ్రీకారం చుట్టిందని ఆయన గుర్తు చేశారు.

ఈ ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అన్ని జిల్లాల్లోనూ నిర్వహిస్తున్నామని ఆనం వెల్లడించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలను భావి తరాలకు వారసత్వంలో అందిద్దామని ఆనం ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.

నంది నాటకోత్సవాలు ప్రారంభ వేడుకల్లో ఆనం పైవిధంగా వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. మన సాహిత్య ప్రక్రియలో నాటకం పదునైందని ఆనం తెలిపారు. ప్రపంచ గర్వించదగ్గ కళాకారుడు ఎన్టీఆర్ స్మారక అవార్డు నగదు మొత్తాన్ని రూ. 50వేల నుంచి రూ. లక్షకు పెంచామని ఆనం ప్రకటించారు.

సురభి కళాకారుల ప్రోత్సాహాకాన్ని కూడా రూ. 5లక్షలకు పెంచామన్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి మరో ఆరువేల మంది వృద్ధ కళాకారులకు ఫింఛన్లు ఇవ్వనున్నట్లు ఆనం తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

Kerala Rains: కేరళలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న ఏనుగు.. ఎలా తప్పించుకుందంటే?

Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు

Bride: పెళ్లి కూతురు పద్ధతిగా వుంటుంది అనుకుంటే.. ఇలా మందేసి, సిగరెట్ కాల్చింది..(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Show comments