Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుభాష సంస్కృతి చైతన్య యాత్ర

Webdunia
తెలుగు కవులు, కళాకారులు, తెలుగుభాషాభిమానులు, పాత్రికేయులు తదితర ప్రముఖులతో ఈ నెల 21 నుంచి 24వరకు తెలుగుభాష సంస్కృతి చైతన్య యాత్ర వైభవంగా జరుగనుంది. పత్రికా సంపాదకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు స్వర్గీయ నార్ల వెంకటేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని ఈ చైతన్య యాత్రను చేపడుతున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు, హిందీ భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు.

ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషను, సంస్కృతిక కాపాడుకునేందుకు లోక్ నాయక్ ఫౌండేషన్ ఈ కార్యక్రమం చేపడుందని చెప్పారు.

నార్ల వెంకటేశ్వరరావు స్వగ్రామమైన కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని కౌతవరం నుంచి ఈ నెల 21న ఈ యాత్రను ప్రారంభిస్తామని ఆయన వివరాలందించారు. భీమవరం నుంచి రాజమండ్రి, కాకినాడ, తుని, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వరకు ఈ చైతన్య యాత్ర సాగుతుందని లక్ష్మీప్రసాద్ వెల్లడించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

Kerala Rains: కేరళలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న ఏనుగు.. ఎలా తప్పించుకుందంటే?

Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Show comments