Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్‌సిపి 0-175 రావచ్చు, ఇదే యాక్యురేట్ ఫిగర్ అంటున్న రాంగోపాల్ వర్మ

ఐవీఆర్
సోమవారం, 3 జూన్ 2024 (11:06 IST)
రాంగోపాల్ వర్మ. ఆయన థింకింగే డిఫరెంట్. ఏదైనా ఆకట్టుకునేలా వుంటుంది ఆయన వ్యవహార శైలి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపై ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన వివరాలతో అందరికీ దిమ్మ తిరిగిపోతుంది. ఒకరు ఎన్డీయేదే అధికారం అంటుంటే మరొకరు వైసిపి స్వీప్ చేస్తుందంటున్నారు.
 
ఈ పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు. సిరాశ్రీ అనే నెటిజన్ ఫన్నీగా పోస్ట్ చేసిన ఓ రిపోర్టును రీ-ట్వీట్ చేస్తూ ఇదే కరెక్ట్ అయిన సర్వే అంటో ట్యాగ్ చేసాడు. అందులో ఏమున్నదంటే... వైసిపికి 0 నుంచి 175 మధ్య రావచ్చు. అలాగే ఎన్డీయే 0-175 మధ్య స్థానాలను గెలుచుకుంటుంది. లోక్ సభ స్థానాల విషయంలో ఈ రెండూ 0-25 మధ్య గెలుచుకుంటాయి అని పోస్ట్ చేసాడు. దీనికి రాంగోపాల్ వర్మ మద్దతు తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments