Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్‌సిపి 0-175 రావచ్చు, ఇదే యాక్యురేట్ ఫిగర్ అంటున్న రాంగోపాల్ వర్మ

ఐవీఆర్
సోమవారం, 3 జూన్ 2024 (11:06 IST)
రాంగోపాల్ వర్మ. ఆయన థింకింగే డిఫరెంట్. ఏదైనా ఆకట్టుకునేలా వుంటుంది ఆయన వ్యవహార శైలి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపై ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన వివరాలతో అందరికీ దిమ్మ తిరిగిపోతుంది. ఒకరు ఎన్డీయేదే అధికారం అంటుంటే మరొకరు వైసిపి స్వీప్ చేస్తుందంటున్నారు.
 
ఈ పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు. సిరాశ్రీ అనే నెటిజన్ ఫన్నీగా పోస్ట్ చేసిన ఓ రిపోర్టును రీ-ట్వీట్ చేస్తూ ఇదే కరెక్ట్ అయిన సర్వే అంటో ట్యాగ్ చేసాడు. అందులో ఏమున్నదంటే... వైసిపికి 0 నుంచి 175 మధ్య రావచ్చు. అలాగే ఎన్డీయే 0-175 మధ్య స్థానాలను గెలుచుకుంటుంది. లోక్ సభ స్థానాల విషయంలో ఈ రెండూ 0-25 మధ్య గెలుచుకుంటాయి అని పోస్ట్ చేసాడు. దీనికి రాంగోపాల్ వర్మ మద్దతు తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments