Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ ఘాట్ నుంచి యాత్ర-2 ప్రారంభం

Webdunia
బుధవారం, 29 మే 2019 (18:17 IST)
"యాత్ర" సినిమాను వైఎస్ఆర్ పాదయాత్రను ఆధారం చేసుకుని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి. రాజశేఖర్ తండ్రి రాజారెడ్డి మరణించాక ప్రారంభమైన ఈ "యాత్ర" రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఆపై మరణం, జగన్ ఎంట్రీతో ముగిసింది. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా దర్శకుడు మహి 'యాత్ర 2'ను తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాడు.
 
"యాత్ర 2" సినిమాకు స్టోరీ లైన్ ఎక్కడి నుండి ప్రారంభించబోతున్నారనే విషయం చెప్పకనే చెప్పాడు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఇడుపులపాయలో ఆయన తండ్రి సమాధి దగ్గరి నుంచి పాదయాత్రను ప్రారంభించడం, ఇంకా అనేక విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్టు దర్శకుడు మహి తెలియజేసాడు. అయితే, ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని దర్శకుడు చెప్పలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments