Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ కోసం ఆరేళ్లు కష్టపడిన యష్.. ఏప్రిల్ 14న సూపర్ ట్రీట్

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (22:59 IST)
కేజీఎఫ్ కోసం యష్ ఆరేళ్లు పనిచేశాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కేజీఎఫ్ తొలి భాగం భాషతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా కేజీఎఫ్ 2 వస్తోంది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. 
 
ఏది ఏమైనా యశ్‌తో పాటు ప్రశాంత్ నీల్ ఆరు సంవత్సరాలు ఈ రెండు భాగాల కోసం కష్టపడ్డారు.  తెలుగులో "బాహుబలి" రెండు భాగాల కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో ‘కెజిఎఫ్’ కోసం యశ్ కూడా అంతే కష్టపడ్డాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
 
అంతకాలం ఒకే తరహా లుక్ మెయింటెన్ చేస్తూ వచ్చాడు. తాజాగా సీక్వెల్‌కి సంబంధించి డబ్బింగ్ ను పూర్తి చేశాడట యశ్. దాంతో ఆరేళ్ళ జర్నీకి పుల్ స్టాప్ పెట్టేశాడు. ఏప్రిల్ 14న ‘కెజిఎఫ్‌2’ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబై మహానగరంలో రెడ్ అలెర్ట్ .. ఎందుకో తెలుసా?

ఏపీలో 'స్త్రీశక్తి' అనూహ్య స్పందన - ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం సిగపట్లు

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌పై 'ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్' : కేంద్రంపై షర్మిల

ప్రియురాలి కొత్త ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు..

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments