Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ కోసం ఆరేళ్లు కష్టపడిన యష్.. ఏప్రిల్ 14న సూపర్ ట్రీట్

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (22:59 IST)
కేజీఎఫ్ కోసం యష్ ఆరేళ్లు పనిచేశాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కేజీఎఫ్ తొలి భాగం భాషతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా కేజీఎఫ్ 2 వస్తోంది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. 
 
ఏది ఏమైనా యశ్‌తో పాటు ప్రశాంత్ నీల్ ఆరు సంవత్సరాలు ఈ రెండు భాగాల కోసం కష్టపడ్డారు.  తెలుగులో "బాహుబలి" రెండు భాగాల కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో ‘కెజిఎఫ్’ కోసం యశ్ కూడా అంతే కష్టపడ్డాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
 
అంతకాలం ఒకే తరహా లుక్ మెయింటెన్ చేస్తూ వచ్చాడు. తాజాగా సీక్వెల్‌కి సంబంధించి డబ్బింగ్ ను పూర్తి చేశాడట యశ్. దాంతో ఆరేళ్ళ జర్నీకి పుల్ స్టాప్ పెట్టేశాడు. ఏప్రిల్ 14న ‘కెజిఎఫ్‌2’ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid Panic: బెంగళూరులో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు- మార్గదర్శకాలను పాటించాల్సిందే

COVID: హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసు- డాక్టర్‌కు కరోనా.. ఇప్పుడెలా వున్నారంటే?

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments