Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి 3'పై రాజమౌళి తండ్రి ఏమన్నారో తెలుసా?

బాహుబలి 3 చిత్రంపై చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి, బాహుహలి చిత్ర కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. నిజానికి దర్శకుడు రాజమౌళి నుంచి ‘మూడో’ పార్టును ఆశిస్తున్నారు. దీనిపై ఇటీవల రాజమౌళి స్పం

Webdunia
ఆదివారం, 7 మే 2017 (15:13 IST)
బాహుబలి 3 చిత్రంపై చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి, బాహుహలి చిత్ర కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. నిజానికి దర్శకుడు రాజమౌళి నుంచి ‘మూడో’ పార్టును ఆశిస్తున్నారు. దీనిపై ఇటీవల రాజమౌళి స్పందించాడు. ‘ఉన్నది.. లేదు’ అని చెప్పకుండా ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేశాడు. 
 
కానీ, కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ... బాహుబలి సినిమా పూర్తైపోయిందని, మూడో పార్టు తీయడానికి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. 'బాహుబలి-3' ఉండబోదని చెప్పారు. తాను, రాజమౌళి దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, దానికి కథంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు.
 
అయితే, బాహుబలి-3 సినిమా లేకపోయినా.. బాహుబలి రూపంలో వివిధ సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయని అన్నారు. ఇప్పటికే బాహుబలి కామిక్ సిరీస్‌లున్నాయని, మరికొద్ది రోజుల్లోనే టీవీ సిరీస్ రాబోతోందని చెప్పారు. బాహుబలి సినిమాకు వేసిన సెట్టింగుల్లోనే వాటి షూటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

రోజా ఇంటికెళ్లి కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నారు.. జగన్‌తో కేసీఆర్‌కు అంత స్నేహమా?

డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానా కట్టకపోతే జైలుకు పోతావ్: భయంతో ఉరి వేసుకున్న వ్యక్తి

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

School bus: సైకిల్‌పై రోడ్డుపైకి బాలుడు... స్కూల్ బస్సు టైర్ కిందపడి మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments