Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియా వర్సెస్ పాక్ మోటివేషనల్ పోస్ట్ అంటూ పూనమ్ షాక్

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (20:56 IST)
పూనమ్ పాండే ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు తన గురించి చర్చించుకునేవిధంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విజృంభిస్తుంది. నిన్నగాక మొన్న అబినందన్ పైన వివాదాస్పద పోస్ట్ పెట్టి దిమ్మతిరగ్గొట్టిన పూనమ్ తాజాగా ట్విట్టర్లో ఇండియా వర్సెస్ పాక్ మోటివేషనల్ పోస్ట్ అంటూ బురఖాతో వున్న ఓ ఫోటోను, దుస్తులు లేకుండా మరో ఫోటోను పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది.
 
ప్రపంచకప్ 2019 సందర్భంగా ఆదివారం నాడు భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఫోటోను పోస్ట్ చేసి తేడా కనిపెట్టండనే క్యాప్షన్‌తో దిమ్మతిరిగే ఫొటోను షేర్ చేసింది. పూనమ్ పాండే ఫర్ పాకిస్థాన్ అంటూ కళ్లు తప్ప మిగతా ఒళ్లంతా కప్పుకొని బురఖాలో ఉన్న ఫోటోను పెట్టింది. ఫర్ ఇండియా అని కళ్లు మినహా ఒంటిపై దుస్తులు లేని మరో ఫోటో జోడించింది. ఇప్పుడీ ఫోటో నెట్లో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments