Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి దేశానికి ఏం చేశారనీ... త్రివర్ణపతాకం ఉంచారు : రాజ్‌థాక్రే

సినీ నటి శ్రీదేవి అంతిమయాత్రలో ఆమె భౌతికకాయంపై జాతీయ జెండా ఉంచడంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ పార్టీ అధినేత రాజ్ థాక్రే తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. ఆమె దేశానికి ఏం చేశారనీ, ఆమె భౌతికకాయంపై ఎందుకు త్రివర

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (10:46 IST)
సినీ నటి శ్రీదేవి అంతిమయాత్రలో ఆమె భౌతికకాయంపై జాతీయ జెండా ఉంచడంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ పార్టీ అధినేత రాజ్ థాక్రే తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. ఆమె దేశానికి ఏం చేశారనీ, ఆమె భౌతికకాయంపై ఎందుకు త్రివర్ణ పతాకం ఉంచారనీ ఆయన ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆమె భౌతికకాయంపై త్రివర్ణపతాకం ఎందుకు ఉంచారు. అధికార లాంఛనాలతో ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ అంశంపై బీజేపీ రాద్దాంతం చేసేది. మీడియా సైతం ఈ విషయంలో నోరుమెదపకపోవటం విడ్డూరంగా ఉంది. శ్రీదేవి గొప్పనటిగా అందరికీ అభిమానం ఉందనీ, కానీ, దేశానికి ఏం చేశారో కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉందని రాజ్‌థాక్రే ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments