త్వ‌ర‌లో షూటింగ్‌లు మొద‌లుపెడ‌తాం - దిల్‌రాజు

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (19:06 IST)
Dil Raju
ఆగ‌స్టునెల 1నుంచి షూటింగ్‌లు బంద్ నిర్వ‌హించి తెలుగు సినీరంగ నిర్మాత‌లంతా ప‌లుసార్లు మీటింగ్ వేసుకుని స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించారు. వాటి సారాంశాన్ని సినిపెద్ద దిల్‌రాజు ఈరోజు వివ‌రించారు.
 
దిల్‌రాజు మాట్లాడుతూ, ముఖ్యంగా ఓటీటీ లో సినిమాలు 8వారాల త‌ర్వాత ఇవ్వాల‌నేది నిర్ణ‌యించాం. మ మ‌ల్టీప్లెక్స్‌.లో టికెట్ ధ‌ర‌, పాప్ కార్న్‌, కోక్‌లు ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో వుండేలా చేస్తున్నాం.
వి.పి.ఎఫ్ ఛార్జీస్ ఇంకా చ‌ర్చ‌ల్లో వుంది.
 
సింగిల్ థియేట‌ర్ల ఎగ్జిబిట‌ర్ల‌తో రేపు మీటింగ్ వుంది.  త్వ‌ర‌లోనే షూటింగ్‌లు మొద‌లు పెడ‌తాం.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌తో నిర్మాణ‌వ్య‌యం, వేస్ట్ కాస్ట్ ఏది జ‌రుగుతుందో చ‌ర్చించి  `మా`తో అగ్రిమెంట్ చేసుకున్నాం. నిన్న వారు ఇ.సి. మీటింగ్ లో చ‌ర్చించి . ఈరోజు మా క‌మిటీతో ఫైన‌ల్ చేశారు వారు.
 
ఇంకా మూడు రోజుల‌వ‌కు మీటింగ్ లు వున్నాయి. 
ఫెడ‌రేష‌న్‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వేత‌నాల గురించి స‌మ‌స్య పెద్ద‌గా లేదు. వ‌ర్కింగ్ కండిష‌న్ గురించి చ‌ర్చించాలి.
అంతేకాకుండా 
మ‌న తెలుగు ఇండ‌స్ట్రీ ఏమేమి తీర్మానాలు చేసిందో అని బాలీవుడ్ కూడా వెయింటింగ్‌లో వుంది. ద‌క్షిణాది చిత్ర సీమ కూడా మ‌న‌వి అమ‌లు చేయ‌డానికి సిద్ధంగా వున్నారు అని దిల్ రాజు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments