Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీ పై ఎవ‌రూ మాట్లాడొద్దు అన్నాం- దిల్‌రాజు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (06:50 IST)
Dilraju
క‌రోనా గురించి, ఇటీవ‌ల వ‌ర్మ సినిమా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం గురించి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు పెదివి విప్పారు. 
ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో బాగా భయపడిపోయాం. థర్డ్ వేవ్ లో అంత ప్రమాదం లేదు అని చెబుతున్నారు. ఓమిక్రాన్ అనేది అంత ఇబ్బంది పెట్టడం లేదు. ప్రజల్లో భయాలు ఉండటం సహజం. వ్యాక్సిన్ తో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోండి. థమన్, యూవీ వంశీకి రెండు మూడు రోజుల్లో తగ్గిపోయింది. 
 
- చిరంజీవి గారికి ఇండస్ట్రీ విషయాలపై అవగాహన ఉంది. ఆయన సీఎం గారితో మీట్ అంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. త్వ‌ర‌లో స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కారం అవుతాయి.. తొందరపడి మాట్లాడొద్దని గతంలోనే మేమంతా చెప్పాం. గొడవలు పడితే సమస్య తీరదు. అది మరింత తీవ్రతరం అవుతుంది. సహనంగా ఉండాలని కోరాం. కానీ ఎవ‌రూ విన‌లేదు. ఫైన‌ల్‌గా ఎ,.పి. ప్ర‌భుత్వంలో ప‌రిస్థితులు సినిమా ప‌రిశ్ర‌మ‌కు అనుకూలంగా వున్నాయ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments