Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీ పై ఎవ‌రూ మాట్లాడొద్దు అన్నాం- దిల్‌రాజు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (06:50 IST)
Dilraju
క‌రోనా గురించి, ఇటీవ‌ల వ‌ర్మ సినిమా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం గురించి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు పెదివి విప్పారు. 
ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో బాగా భయపడిపోయాం. థర్డ్ వేవ్ లో అంత ప్రమాదం లేదు అని చెబుతున్నారు. ఓమిక్రాన్ అనేది అంత ఇబ్బంది పెట్టడం లేదు. ప్రజల్లో భయాలు ఉండటం సహజం. వ్యాక్సిన్ తో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోండి. థమన్, యూవీ వంశీకి రెండు మూడు రోజుల్లో తగ్గిపోయింది. 
 
- చిరంజీవి గారికి ఇండస్ట్రీ విషయాలపై అవగాహన ఉంది. ఆయన సీఎం గారితో మీట్ అంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. త్వ‌ర‌లో స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కారం అవుతాయి.. తొందరపడి మాట్లాడొద్దని గతంలోనే మేమంతా చెప్పాం. గొడవలు పడితే సమస్య తీరదు. అది మరింత తీవ్రతరం అవుతుంది. సహనంగా ఉండాలని కోరాం. కానీ ఎవ‌రూ విన‌లేదు. ఫైన‌ల్‌గా ఎ,.పి. ప్ర‌భుత్వంలో ప‌రిస్థితులు సినిమా ప‌రిశ్ర‌మ‌కు అనుకూలంగా వున్నాయ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

విమానంలో మహిళపై అనుచిత ప్రవర్తన.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments