Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరాధ్యను గాయపరిచారట: మీడియా సిబ్బందిపై ఐశ్వర్యారాయ్ యాంగ్రీ!

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (18:07 IST)
అందాల రాశి ఐశ్వర్యారాయ్ కుమార్తె ఆరాధ్యను మీడియా గాయపరిచింది. ఏ దిల్ హై ముష్కిల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వ్యాన్ నుంచి దిగి తన కుమార్తె ఆరాధ్యతో పాటు ఇంటికి వెళ్ళేందుకు ఐశ్వర్యారాయ్ రెడీ అయ్యారు. ఆ సమయంలో ఆరాధ్యను ఆమె ఎత్తుకునే ప్రయత్నం చేశారు. అయితే కెమెరామెన్లు ఐశ్వర్యాను, ఆమె కుమార్తెను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు.
 
ఇది ఇష్టపడని ఐశ్వర్యా అక్కడ నుంచి వేగంగా వెళ్ళేందుకు ప్రయత్నించారు. వేగంగా వెళ్ళి తన కూర్చునే క్రమంలో ఆరాధ్యకు గాయాలయ్యాయి. దీంతో ఆరాధ్య ఏడుపు లంకించుకుంది. ఫలితంగా సహనం కోల్పోయిన ఐష్ మీడియా సిబ్బందిని సీరియస్‌గా చూసి.. అక్కడి నుంచి ఎవ్వరితో మాట్లాడకుండా నిష్క్రమించారు.

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments