Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో "గుంటూరు కారం" స్ట్రీమింగ్

ఠాగూర్
ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (15:26 IST)
మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "గుంటూరు కారం". సంక్రాంతి కానుకగా విడుదలై మిశ్రమ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల పరంగా కుమ్మేసింది. ఇప్పటివరకు ఏకంగా రూ.215 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఈ నెల 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. 
 
ఈ సినిమా విడుదలైన తొలి రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. లాంగ్ రన్‌లో మాత్రం రూ.215 కోట్ల మేరకు వసూలు చేసింది. అయితే, థియేటర్‌కు వెళ్లి చూడని ప్రేక్షకులు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎపుడెపుడు అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమాను ఈ నెల 9వ నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments