Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నదాతకు అండ : ప్రతి టిక్కెట్‌ ధరలో ఒక్క రూపాయి రైతు నిధికి.. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్

తెలుగు కుర్రోడు విశాల్ కృష్ణన్ అలియాస్ విశాల్ తమిళనాడు చిత్ర పరిశ్రమలో ఏలేస్తున్నారు. హీరోగా, నిర్మాతగా, నడిగర సంఘం అధ్యక్షుడిగా, నిర్మాతల మండలి ప్రెసిడెంట్‌గా ఇలా కీలకంగా ఉన్న విశాల్... ఇపుడు అన్నదాత

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (11:51 IST)
తెలుగు కుర్రోడు విశాల్ కృష్ణన్ అలియాస్ విశాల్ తమిళనాడు చిత్ర పరిశ్రమలో ఏలేస్తున్నారు. హీరోగా, నిర్మాతగా, నడిగర సంఘం అధ్యక్షుడిగా, నిర్మాతల మండలి ప్రెసిడెంట్‌గా ఇలా కీలకంగా ఉన్న విశాల్... ఇపుడు అన్నదాతకు ఉండాలని భావిస్తున్నారు. 
 
తమిళ నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్‌తో పాటు ఆయన ప్యానెల్ వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అధ్యక్షుడు విశాల్‌తో 'పదినారు వయదినిలే' నిర్మాత రాజ్‌కన్ను, ఉపాధ్యక్షుడు గౌతమ్‌ మేననతో ఎస్‌ఏ చంద్రశేఖర్‌ పదవీ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు, దర్శకులు, ఇతర సినీ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీవ్ర కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోనున్నట్టు చెప్పారు. ఇందుకోసం ప్రతి సినిమా టిక్కెట్ ధరలో ఒక్క రూపాయి రైతులకు అందిస్తామన్నారు. ఇందుకోసం రైతు నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ఆ నిధికి ఎన్ని కోట్లు వసూలైనా ఆ మొత్తాన్ని రైతులకు పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయంపై తమిళ చిత్రపరిశ్రమే కాకుండా రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments