Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో సీమంతం జరుపుకున్న ఉపాసన?

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (17:46 IST)
మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసనకు దుబాయ్‌లో సీమంతం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఉపాసన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సూటిగా చెప్పలేదు కానీ, ఒక వీడియోను షేర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ జంట దుబాయ్‌లో విహరిస్తుంది. ఇందులోభాగంగా కుటుంబ సభ్యులు కూడా అక్కడకు చేరుకుని సీమంతం వేడుక నిర్వహించారు. 
 
పుట్టింటివాళ్లు నిర్వహించిన ఈ వేడుకలో ఉపాసన సోదరీమణులు అనుష్పాల, సింధూరిలు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కటుుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో ఉపాసన రామచరణ్‌లు పూర్తి స్తాయిలో ఎంజాయ్ చేశారు. అపోలో గ్రూప్ అధిపతి డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి సతీమణితో పాటు పలువురు పెద్దవాళ్లు పాల్గొనగా చెర్రీ దంపతులు వారి ఆశీస్సులు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రా ప్రజలకు మండుతుంది.. జగన్ పేర్లు తొలగిపోతున్నాయ్...

అన్నదాత సుఖీభవగా పేరు మార్చుకున్న రైతు భరోసా పథకం

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం- హై అలెర్ట్

తిరుమల: సర్వదర్శనానికి 16 గంటలు.. హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు

ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన సుధా నారాయణ మూర్తి.. కలాం ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని చెప్పా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments