Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌.. డబ్బుల్లేక ఇబ్బందుల్లో నటుడు పొన్నంబళం

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (15:11 IST)
Ponnambalam
తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో వివిధ పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్న నటుడు పొన్నంబళం. అయితే కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ప్రమాదం నుండి బయటపడాలంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారన్నాడు.

తన సహోదరి కొడుకు కిడ్నీ దానం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసాడు. అయితే ఎలాంటి ఆదాయం లేకపోవడంతో తన కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేక కూమిలిపోతోందని ఓ ప్రకటనలో తెలియజేశాడు.
 
రజనీకాంత్, కమల్‌ హాసన్, రాధిక శరత్ కుమార్, ధాను ధనుష్, కె ఎస్‌ రవికుమార్, రాఘవ లారెన్స్‌, ఐసరి గణేష్‌ వంటి ప్రముఖులు ఇప్పటికే పొన్నంబళంకు ఆర్ధిక సాయం చేశారు. ప్రస్తుతం కిడ్నీ మార్పిడి కోసం దాతలు, దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు మా అసోసియేషన్‌ తరపున తగిన ఆర్ధిక సాయం అందించాలని నటుడు పొన్నంబళం వేడుకొన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments