Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ పాత్రను నేను తప్ప ఎవరూ చేయలేరు... రౌడీ హీరో (video)

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (17:53 IST)
లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'జనగణమన', శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి 'ఖుషి' సినిమా చేస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే తాను విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటిస్తానని చెప్పాడు. 
 
ఇప్పటికే ధోనీ బయోపిక్‌ను సుశాంత్ రాజ్ పుత్‌తో తీశారని, అందువల్ల కోహ్లీ బయోపిక్‌లో నటించాలనుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. కోహ్లీ పాత్రను తాను తప్ప ఎవరూ చేయలేరని ఈ రౌడీ హీరో అంటున్నాడు. 
 
మరోవైపు ఆసియా కప్‌లో భాగంగా విజయ్ దేవరకొండ భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కోసం క్రికెట్ మైదానంలో యాంకర్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విజయ్, ఇర్ఫాన్ బస్సులో ఉన్న ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. విజయ్ తన సినిమా లైగర్ ప్రమోషన్‌లో భాగంగా ఆసియా కప్‌లో పాల్గొన్నాడు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments