Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ పాత్రను నేను తప్ప ఎవరూ చేయలేరు... రౌడీ హీరో (video)

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (17:53 IST)
లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'జనగణమన', శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి 'ఖుషి' సినిమా చేస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే తాను విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటిస్తానని చెప్పాడు. 
 
ఇప్పటికే ధోనీ బయోపిక్‌ను సుశాంత్ రాజ్ పుత్‌తో తీశారని, అందువల్ల కోహ్లీ బయోపిక్‌లో నటించాలనుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. కోహ్లీ పాత్రను తాను తప్ప ఎవరూ చేయలేరని ఈ రౌడీ హీరో అంటున్నాడు. 
 
మరోవైపు ఆసియా కప్‌లో భాగంగా విజయ్ దేవరకొండ భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కోసం క్రికెట్ మైదానంలో యాంకర్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విజయ్, ఇర్ఫాన్ బస్సులో ఉన్న ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. విజయ్ తన సినిమా లైగర్ ప్రమోషన్‌లో భాగంగా ఆసియా కప్‌లో పాల్గొన్నాడు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments