Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల నుంచి మహాబలిపురానికి అందుకే మార్చాం.. విఘ్నేశ్

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (09:06 IST)
అగ్ర హీరోయిన్ నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ పెళ్లి త్వరలో జరుగనుంది. ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి, వీరు వివాహ ఆహ్వాన పత్రికను నయన్ అందించారు.  తాజాగా తమ వివాహంపై విఘ్నేశ్ శివన్ అధికారికంగా స్పందించాడు. 
 
తన ప్రేయసి నయనతాను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. జూన్ 9న మహాబలిపురంలో తమ పెళ్లి జరగబోతోందని తెలిపాడు. తొలుత తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని.. అయితే ప్రయాణ పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చనిపించడంతో వివాహ వేదికను మహాబలిపురానికి మార్చామని తెలిపాడు. 
 
జూన్ 9న పెళ్లి జరుగుతుందని... పెళ్లి ఫొటోలను మధ్యాహ్నానికల్లా సోషల్ మీడియాలో షేర్ చేస్తామని విఘ్నశ్ తెలిపాడు. జూన్ 11న ఇద్దరం అందరినీ ప్రత్యేకంగా కలుస్తామని చెప్పాడు. తమపై అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments