Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. బాలీవుడ్‌ను వదలని కోవిడ్.. విక్కీ కౌశల్‌, భూమి పడ్నేకర్‌లకు కరోనా

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (15:25 IST)
Kaushal+Bhumi
బాలీవుడ్‌ను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. తాజాగా మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. నటుడు విక్కీ కౌశల్‌, నటి భూమి పడ్నేకర్‌లకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వయంగా ధ్రువీకరించారు. ముందు జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని, డాక్టర్ల సలహా మేరకు ఇంట్లో ఉంటూనే మందులు వాడుతున్నట్లు విక్కీ కౌశల్ తన ఇన్‌స్టాలో చెప్పాడు. 
 
తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లు టెస్టులు చేయించుకోవాలని కోరాడు. అటు భూమి కూడా ఇన్‌స్టా ద్వారానే తనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయాన్ని చెప్పింది. ఇప్పటికైతే తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపింది. ఆవిరి పట్టుకుంటూ, విటమిన్‌-సి, మంచి ఆహారం తీసుకుంటూ, హ్యాపీ మూడ్‌లో ఉంటూ కరోనాను ఎదుర్కొంటానని భూమి చెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

Ganga river: గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చున్నీతో కాపాడిన మహిళ (video)

Policemen: డ్యూటీ సమయంలో హాయిగా కునుకుతీసిన పోలీసులు.. అలా పట్టుబడ్డారు..

పాకిస్తాన్ మంత్రి హసన్ లంజార్ ఇంటికి నిప్పు, దరిద్రుడు మా నీళ్లు మళ్లిస్తున్నాడంటూ సింధ్ ప్రజలు ఫైర్

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments