Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆడాళ్లూ మీకు జోహార్లు' ఆగిపోయిందా!

వెంకటేష్ తాజా చిత్రం 'ఆడాళ్లూ మీకు జోహార్లు'. దాన్ని తెరకెక్కించేందుకు కిషోర్‌ తిరుమల ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్త కూడా బయటకు వచ్చింది. అయితే ఏమైందో తెలియదు కాని దాన్ని ఆపుదల చేయమని వెంకటేష్ అన్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. అప్పటికే కొన్నిచోట్

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (20:37 IST)
వెంకటేష్ తాజా చిత్రం 'ఆడాళ్లూ మీకు జోహార్లు'. దాన్ని తెరకెక్కించేందుకు కిషోర్‌ తిరుమల ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్త కూడా బయటకు వచ్చింది. అయితే ఏమైందో తెలియదు కాని దాన్ని ఆపుదల చేయమని వెంకటేష్ అన్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. అప్పటికే కొన్నిచోట్ల పబ్లిసిటీ కావడంతో చేసేదిలేకపోయింది. 
 
ప్రస్తుతం కిషోర్‌ తిరుమల మరో చిత్రాన్ని చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అది కూడా రామ్‌తోనే. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో 'నేను శైలజ' వచ్చింది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని చిత్ర యూనిట్‌ చెబుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments