Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరమల్లును వీరసింహారెడ్డి కలిశాడు ఎందుకంటే!

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (19:22 IST)
balakrishna, pawan kalyan team
నటసింహం నందమూరి బాలకృష్ణతో పాటు వీరసింహారెడ్డి బృందం పవన్ కళ్యాణ్ సెట్స్‌లో కలిశారు. ఇది చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యుగాల కోసం ఒక ఫ్రేమ్ అంటూ కాప్షన్ కూడా పెట్టింది. నిజంగానే ఇద్దరు హేమాహేమీలు ఇలా కలవడం చాలా విశేషం. ఎందుకు కలిశారు అనేది పూర్తిగా వివరించక పోయినా హైదరాబాద్ శివారులో హరిహర వీరమల్లు, వీరసింహా రెడ్డి చిత్రాల షూటింగ్ పక్క పక్కనే జరుగుతున్నాయని తెలిసింది.
 
కానీ వీరిద్దరూ కలయిక ఫాన్స్‌కు ఫిదా చేసింది. ఇటీవలే బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ప్రోగ్రాములో ప్రభాస్‌ని రప్పించారు. అదే తరహాలో పవన్ కళ్యాణ్‌ను రప్పించే పనిలో ఉన్నారని తెలిసింది. పవన్ వస్తే చాలా విషయాలు ఫ్యాన్స్ కు తెలియాలి. మరి సినిమా పరంగా, రాజకీయ పరంగా ఎటువంటి కొత్త సమాచారం వస్తుందోనని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments