Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వీరసింహా రెడ్డి" నుంచి అప్‌డేట్.. 25న పస్ట్ సింగిల్

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (19:54 IST)
హీరో బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం 'వీరసింహా రెడ్డి'. ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇది బాలకృష్ణ నటిస్తున్న 107వ చిత్రం. 
 
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని పాటల్లో తొలి పాటను ఈ నెల 25వ తేదీన ఉదయం 10.29 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. 
 
"రాజసం నా ఇంటి పేరు'' అంటూ ఫస్ట్ సింగిల్ కొనసాగనుంది. ఇందులో విలన్‌గా దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments