Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాఘా సరిహద్దుకు బయలుదేరిన వరుణ్ తేజ్. ఎందుకంటే..

డీవీ
బుధవారం, 17 జనవరి 2024 (10:01 IST)
VarunTej at airport
వరుణ్ తేజ్ తాజా సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వార్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. పాన్ వరల్డ్ సినిమాగా దీన్ని నిర్మిస్తుంది సోనీపిక్చర్స్ సంస్థ. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను విదేశాల్లో చిత్రీకరించారు. విమానంలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రించారు. తాజాగా సంక్రాంతి పండుగ జరుపుకుని నేడు వరుణ్ తేజ్ దేశం బోర్డ్ వాఘా సరిహద్దుకు తన టీమ్ తో బయలు దేరి వెళ్ళారు.
 
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దేశభక్తి ప్రేరేపిత గీతం వందేమాతరం గ్రాండ్ లాంచ్ కోసం ఆయన వాఘా సరిహద్దుకు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం 5.02 గంటలకు విడుదల చేయనున్నారు. ఇంతకుముందు క్రిష్ దర్శకత్వంలో కంచె చేశారు. ఇది వరుణ్ కు సరికొత్త కథాంశం.  శ్రీకాంత్ అడ్డాలకు ఈ సినిమా ఛాలెంజ్ గా వుంది. ఈ సినిమా విడుదల తేదీని కూడా తాజాగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మానుషి చిల్లర్ నటిస్తున్నారు. సోని పిశ్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో విడుదలకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments