Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా రేస్ నుంచి తప్పుకున్న వరుణ్ తేజ్ - క్రిష్ చిత్రం 'కంచె'

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2015 (11:59 IST)
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కంచె'. ఈ చిత్రం రెండవ ప్రపంచ యుద్ద నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ఆడియో, ట్రైలర్ అభిమానులతో పాటు ప్రముఖులను సైతం ఎంతగానే ఆకర్షించాయి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి.
 
 
ఈ నేపథ్యంలో అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా 'కంచె' రిలీజ్ చేయనున్నట్టు ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ వాయిదా వేసినట్లు హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో తెలియజేశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్టు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments