Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేజిపై అందరి ముందే వర్షకు తాళి కట్టేశాడు..

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (23:07 IST)
Varsha emmanuel
జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలలో వర్ష, ఇమ్మాన్యుయేల్ కలిసి చాలా స్కిట్స్‌లలో తమ మధ్య ప్రేమ ఉన్నట్లు నటించారు. అలాగే స్కిట్ అయిపోయాక ఇమ్మాన్యుయేల్‌పై వర్షకు ఎంతో ప్రేమ ఉన్నట్లు చాలా సందర్భాల్లో చెప్పింది. ఒక స్కిట్‌లో వాళ్లిద్దరకి పెళ్లి కూడా చేసి చూపించారు. 
 
ప్రస్తుతం క్స్‌ట్రా జబర్దస్త్ షోకి న్యాయనిర్ణేతగా నటుడు పోసాని కృష్ణమురళి వచ్చారు. బుల్లెట్ భాస్కర్ స్కిట్‌లో వర్ష, ఇమ్మాన్యుయేల్ మధ్య లవ్ ట్రాక్ చూపించారు. ప్రోమో వరకు మాత్రమే డైలాగ్‌లు చెబుతుంది. తర్వాత కంటికి కూడా కనిపించదు సార్ అని వర్షపై ఇమ్మాన్యుయేల్ సెటైర్ వేశాడు.
 
ఇదంతా చూసిన పోసాని కృష్ణమురళి.. ఇమ్మాన్యుయేల్ ఒక క్లారిఫికేషన్ కావాలి. మీ ఇద్దరి మధ్య లవ్ ఉందిగా.. అని అడిగారు. అది ఆ అమ్మాయే చెప్పాలని ఇమ్మాన్యుయేల్ రిప్లై ఇచ్చాడు. దీనికి అతని స్ట్రేట్ ఫార్వాడ్‌కి లవ్యూ అంటూ చెప్పాడు పోసాని.
 
తర్వాత గెటప్ శీను తాళి తీసుకురావడంతో స్టేజిపై అందరి ముందే వర్షకు ఇమ్మాన్యుయేల్ తాళి కట్టాడు. అప్పుడు పోసాని బాబు.. బాబు.. అంటూ అరిచాడు. యాంకర్ రష్మి షాక్‌లో ఉండిపోయి చూసింది. 
 
ఇదంతా తాజాగా విడుదల చేసిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో చూపించారు. ఇక పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే నవంబర్ 11న టెలికాస్ట్ అయ్యే పూర్తి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments