Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరలక్ష్మిని అలా అనుకుంటున్నారా?

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (10:30 IST)
వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్రకు బాగా యాప్ట్ అయ్యేలా వుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారేమో కానీ ఆమెను వైవిధ్య పాత్రల కోసం ఎంచుకుంటున్నారు. సర్కార్ తర్వాత మారి-2లో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్.. విలన్ పాత్రలో మెప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా తెరపైకి రానుంది. 
 
అలాగే రాజపార్వే, నీయా-2 చిత్రాల్లోనూ ఆమెకు విలన్ పాత్రలే సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. దీంతో వరలక్ష్మికి ఇప్పుడు కేవలం ప్రతినాయిక పాత్రలు మాత్రమే వస్తున్నాయని కోలీవుడ్‌ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. విక్రమ్ వేదలో గ్యాంగ్‌స్టర్‌గా నటించింది. ఆపై వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటున్న వరలక్ష్మి.. పందెంకోడి-2లో కూడా ప్రతినాయికగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments