Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ బారినపడిన హీరోయిన్ ఫ్యామిలీ!

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (22:50 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. ఎంతో జాగ్రత్తగా ఉండే సెలెబ్రిటీలు, వీవీఐపీలు, వీఐపీలు కూడా ఈ వైరస్‌కు చిక్కుతున్నారు. తాజాగా నెక్స్ట్ నువ్వే అనే చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన హీరోయిన్ వైభవి శాండిల్య. తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. కానీ, తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో ఈమె ఇప్పుడు కరోనా వైరస్‌ బారినపడింది. ఈమెకు ఒక్కదానికే కాకుండా, కుటుంబసభ్యులంతా ఈ వైరస్‌ కోరల్లో చిక్కుకున్నారు. 
 
దీనిపై వైభవి స్పందిస్తూ.. గత బుధవారం నుంచి జ్వరం, బాడీ పెయిన్స్‌, నీరసం వంటి లక్షణాలు కనిపించడంతో వైద్యపరీక్షలు చేయించుకున్నానని, ఈ పరీక్షల్లో తొలుత నెగెటివ్‌ ఫలితం వచ్చిందని, దీంతో ఊపిరి పీల్చుకున్నానని, అయితే, కంటిన్యూగా దగ్గు, జ్వరం, జలుబు వుండటంతో మరోమారు కరోనా నిర్థారణ పరీక్ష చేయించగా, అందులో పాజిటివ్‌ అని తేలిందని పేర్కొంది. 
 
తనతో పాటు తన తల్లిదండ్రులకు కూడా ఈ వైరస్‌ సోకిందనీ, దీంతో తామంతా క్వారంటైన్‌లో, ఆరోగ్యంగా ఉన్నట్టు వివరించింది. అదేసమయంలో తమను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments