Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినమ్మ సీరియల్‌ నటి ప్రియాంక మధుకు పండంటి బిడ్డ

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (16:20 IST)
priyanka madhu
వదినమ్మ సీరియల్‌లో సిరి పాత్ర పోషిస్తున్న ప్రియాంక నాయుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.  జీ తెలుగులో ప్రసారమైన మంగమ్మ గారి మనవడులో నటించే మధుబాబు ఆమె భర్త. నటి ప్రియాంక నాయుడుతో లవ్.. ఇద్దరు కొన్నాళ్ళపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వారి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. 
 
పెళ్లితో సర్ప్రైజ్ చేసిన ఈ జంట.. తాజాగా తల్లిదండ్రులు అయ్యారు. ఇక తాజాగా ప్రియాంక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. భార్యాభర్తలు ఇద్దరు ఈ ఆనందకరమైన విషయాన్నీ తమ సోషల్ మీడియా ఖాతాలలో ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
 
పైగా పుట్టింది బాబునా లేక పాపనా? మీరే చెప్పాలంటూ ఓ వీడియో కూడా పోస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రియాంక మధుల వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments