Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమైర్ సంధూ పిచ్చివాగుడు.. పరువు నష్టం దావా వేశాం.. ఎవరు?

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (10:21 IST)
బాలీవుడ్‌కు చెందిన ఉమైర్ సంధూ నటి ఊర్వశీ రౌతేలాపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ఏజెంట్ సినిమా చిత్రీకరణ సమయంలో ఊర్వశి రౌతేలాను హీరో అక్కినేని అఖిల్ వేధించాడని ఉమైర్ సంధూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై ఊర్వశీ ఫైర్ అయ్యింది. ఉమైర్ ట్వీట్‌లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పేసింది. 
 
అఖిల్ తనను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని స్పష్టం చేసింది. తన ప్రతినిధులు ఇప్పటికే ఉమైర్ సంధూపై పరువు నష్టం దావా వేశారని వెల్లడించింది. ఇటువంటి పనికిమాలిన ట్వీట్స్ చేస్తున్న వారి వల్ల తాను, తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఊర్వశి ఆవేదన వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ కేటీఆర్.. పోలీసులతో పెట్టుకోవద్దు.. బెండుతీస్తారు : రాజాసింగ్ వార్నింగ్

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments