Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సీఎం పవన్‌'తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టం... హీరోయిన్ ట్వీట్

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (12:52 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "బ్రో". సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రను పోషించగా, పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో కనిపిస్తారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు. వీరిలో ఒకరు బాలీవుడ్ నటి ఊర్వరి రౌతలా. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఆమె చేసిన ఓ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్ని అడ్డుపెట్టుకుని ఊర్వశిని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. 
 
"బ్రో" ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో వేదికపై పవన్, సాయి ధరమ్ తేజ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసిన ఆమె.. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అయితే, ఆమె పొరపాటున పవన్‌ను ఏపీ ముఖ్యమంత్రి అని సంభోదించారు.
 
దీంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ సీఎం కాదన్న విషయం కూడా ఆమెకు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, జనసైనకులు, పవన్ అభిమానులు మాత్రం 2024లో జరగబోయే దాన్ని ఊహించుకుని ఊర్వశి ముందుగానే అంచనా వేశారంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీగారూ.. మరోమారు ఓ కప్ అరకు కాఫీ తాగాలని ఉంది.. సీఎం చంద్రబాబు రిప్లై

సునీతా విలియమ్స్‌ను భూమిపైకి వస్తారా? లేదా? డాక్టర్ సోమనాథ్ ఏమంటున్నారు...

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు

రామథ్ కుంగిపోయింది.. అయోధ్యలో భక్తుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు రామయ్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments