Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఉపాసన మౌనంగా వెళ్ళిపోయింది, ఎందుకో?

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (18:54 IST)
రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున దర్సించుకున్నాడు. ఉపాసన ఒక్కరే తిరుమలకు వచ్చారు. కుటుంబ సభ్యులెవరూ ఆమె వెంట లేరు.
 
కుటుంబ సభ్యులతో దర్సనానికి ఎందుకు రాలేదంటూ మీడియా ప్రశ్నలు వేసినా ఆమె ఎంతమాత్రం స్పందించలేదు. ఆలయం బయటకు వచ్చిన ఉపాసన తల వంచుకుని వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 
 
మీడియాతో పాటు కొంతమంది అభిమానులు ఆమెను గమనించి మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఫోటోలు తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. త్వరలో కొణిదెల కుటుంబం మీడియా రంగంలోకి కూడా రాబోతోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments