Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఉపాసన మౌనంగా వెళ్ళిపోయింది, ఎందుకో?

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (18:54 IST)
రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున దర్సించుకున్నాడు. ఉపాసన ఒక్కరే తిరుమలకు వచ్చారు. కుటుంబ సభ్యులెవరూ ఆమె వెంట లేరు.
 
కుటుంబ సభ్యులతో దర్సనానికి ఎందుకు రాలేదంటూ మీడియా ప్రశ్నలు వేసినా ఆమె ఎంతమాత్రం స్పందించలేదు. ఆలయం బయటకు వచ్చిన ఉపాసన తల వంచుకుని వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 
 
మీడియాతో పాటు కొంతమంది అభిమానులు ఆమెను గమనించి మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఫోటోలు తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. త్వరలో కొణిదెల కుటుంబం మీడియా రంగంలోకి కూడా రాబోతోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments