Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన గురించి పుకార్లు రాస్తే దమ్ము ఎవరికుంది: బాలయ్య (video)

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (11:28 IST)
Balakrishna
నందమూరి హీరో బాలయ్య ప్రస్తుతం ఆహాలో అన్ స్టాపబుల్ 2 షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో మూడవ ఎపిసోడ్‌లో కుర్ర హీరోలు అడవి శేష్, శర్వానంద్ హాజరయ్యారు. ఈ షోలో ఆ హీరోల బాలయ్య యాంకరింగ్‌తో అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ షోలో బాలయ్య తన ఎఫైర్స్ గురించి నోరు విప్పాడు. 
 
శర్వానంద్ జోకుగా ఎంతోమంది హీరోయిన్లతో పనిచేశారు కదా.. ఎలాంటి అఫైర్స్.. రూమర్స్ లేకుండా ఎలా మేనేజ్ చేశారంటూ అడిగాడు. అందుకు బాలయ్య ఘాటుగా సమాధానం ఇస్తూ.. "మన గురించి పుకార్లు రాస్తే దమ్ము ఎవరికుంది" అంటూ చెప్పడంతో అందరూ షాక్ అయ్యాకు. 
 
నిజం చెప్పాలంటే అప్పట్లో సోషల్ మీడియా అనేది చాలా తక్కువ. హీరోల గురించి, సినిమాల గురించి అప్పుడప్పుడు పేపర్‌లో వచ్చినప్పుడు చూడడమే తప్ప జనాలకు ఏది తెలిసేది కాదు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యంతో సీన్ రివర్స్ అయ్యిందనే చెప్పాలి.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిద్రలోనే కాటేసిన మృత్యువు... భారీ వర్షానికి పాత ఇంటి గోడ కూలి...

యువకుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్య - బాత్రూమ్‌లో చీరతో ఉరి

రూ.150 కోట్లతో ప్రపంచ స్థాయి రాష్ట్ర గ్రంథాలయం.. 24 నెలల్లో పూర్తవుతుంది.. నారా లోకేష్

Afghan Boy: కాబూల్ నుంచి ఓ బాలుడు ఢిల్లీకి ల్యాండ్ అయ్యాడు.. ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని?

దిగివచ్చిన ట్రంప్ సర్కారు.. కీలక రంగాలపై వీసా ఫీజు తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments