Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' రూ.200 కోట్ల బడ్జెట్, ఐశ్వర్యా రాయ్ జోడీ...

చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారీ అంచనాలతో తెరకెక్కనున్న చిత్రం. ఆంగ్లేయులపై సమరానికి దిగిన తొలి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కాగా ఈ చిత్రాన్ని బాహుబలి 2 చిత్రానికి పెట్టిన బడ్జెట్ రూ.200 కోట్లకు సమానంగా పెట్టేందుకు నిర్మాతలు రెడీ

Webdunia
శనివారం, 20 మే 2017 (19:39 IST)
చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారీ అంచనాలతో తెరకెక్కనున్న చిత్రం. ఆంగ్లేయులపై సమరానికి దిగిన తొలి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కాగా ఈ చిత్రాన్ని బాహుబలి 2 చిత్రానికి పెట్టిన బడ్జెట్ రూ.200 కోట్లకు సమానంగా పెట్టేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. వీఎఫ్ఎక్స్, ఆర్ట్ వర్క్ పైన నడిచే ఈ చిత్రం పూర్తయ్యేందుకు రెండు నుంచి మూడేళ్లు పడుతుందని అంటున్నారు. 
 
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన ఐశ్వర్యా రాయ్ నటించే అవకాశం వున్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నిర్మిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments