Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుచీ లీక్స్‌పై త్రిష స్పందన... వారంతట వారే నాశనమై పోతారు... అదృష్టం ఉంటే మీ కళ్లతో చూస్తారు

తమిళ గాయని సుచిత్రా కార్తీక్ తన ట్విట్టర్ ఖాతాలో లీక్ చేసిన ప్రైవేట్ ఫోటోలపై నటి త్రిష తనదైనశైలిలో స్పందించింది. కర్మ సిద్ధాంతాన్ని కోట్ చేస్తూ పరోక్షంగా సుచీ లీక్స్‌పై ఆమె ఘాటుగా స్పందించారు. సింగర్

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (14:25 IST)
తమిళ గాయని సుచిత్రా కార్తీక్ తన ట్విట్టర్ ఖాతాలో లీక్ చేసిన ప్రైవేట్ ఫోటోలపై నటి త్రిష తనదైనశైలిలో స్పందించింది. కర్మ సిద్ధాంతాన్ని కోట్ చేస్తూ పరోక్షంగా సుచీ లీక్స్‌పై ఆమె ఘాటుగా స్పందించారు. సింగర్ సుచిత్రా ఉన్నట్టుండి ధనుష్‌, రానాలతో త్రిష కిస్సింగ్‌ ఫొటోలను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెల్సిందే. త్రిషతోపాటు ఇతర హీరోహీరోయిన్ల ఫొటోలు, వీడియోలు కూడా సుచీలీక్స్‌ కారణంగా బయటకు వచ్చాయి.
 
వీటిపై త్రిష స్పందిస్తూ... ‘కర్మ’ గురించి కోట్‌ చేస్తూ కామెంట్స్ చేసింది. ‘పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కూర్చుని విశ్రాంతిగా చూస్తూ ఉండండి. మిమ్మల్ని బాధపెట్టిన వారు.. వారంతట వారే నాశనమైపోతారు. మీకు అదృష్టం ఉంటే.. వాళ్ల నాశనాన్ని మీ కళ్లతో చూసే అవకాశం దేవుడు మీకు ఇస్తాడు’ అంటూ చాలా ఘాటుగా స్పందించింది త్రిష. సుచీ లీక్స్‌పై త్రిష ఎంత కోపంగా ఉందో ఈ పోస్ట్‌ చదివితే అర్థమైపోతోంది కదూ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments