Webdunia - Bharat's app for daily news and videos

Install App

''టచ్ చేసి చూడు'' ట్రైలర్: ''ఐ యామ్ క‌మింగ్'' అంటోన్న మాస్ మహారాజ

మాస్ మహారాజ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన ''టచ్ చేసి చూడు'' సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. సీరత్ కపూర్ రెండో కథానాయికగా నటిస్తోంది. విక్ర‌మ్ సిరికొండ ద

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (18:06 IST)
మాస్ మహారాజ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన ''టచ్ చేసి చూడు'' సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. సీరత్ కపూర్ రెండో కథానాయికగా నటిస్తోంది. విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమా ట్రైలర్.. రవితేజ ఫ్యాన్సును అలరిస్తోంది. 
 
'ఫ్యామిలీ అంటే ఓష‌న్ ఆఫ్ ఎమోష‌న్స్' అని చెప్ప‌డంతో పాటు సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌వితేజ చెప్పిన డైలాగ్‌లు అదుర్స్ అనిపించాయి. చివ‌రి పంచ్‌గా ''ఐ యామ్ క‌మింగ్'' అని ర‌వితేజ చెప్ప‌డం అభిమానుల‌ను అల‌రిస్తుంది. 
 
"కరెక్ట్‌గా డ్యూటీ చేస్తే రెండు రెండే నిమిషాల్లో కేస్ సాల్వ్ చేయొచ్చు. యూనిఫామ్‌లో వుండే ఆరే బుల్లెట్లు యూనిఫామ్ తీసేస్తే రాయితో చంపుతానో రాడ్‌తో చంపుతానో నాకే తెలియదంటూ" రవితేజ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఇక సుహాసిని, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అజ‌య్ త‌దిత‌రులు ఈ చిత్రంలో ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

దొంగకు హార్ట్ ఎటాక్, కుక్కను ఈడ్చుకెళ్లినట్లు కారులో వేసుకెళ్లాడు (video)

కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి.. తొమ్మిది మంది గాయాలు

ఫిబ్రవరిలోనే భానుడు ప్రతాపం.. మే నెలలో పరిస్థితి ఎలా వుంటుందో?

తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకును హత్య చేయించిన తల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments