Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ నటులు ఈశ్వరరావు కన్ను మూశారు..

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (15:31 IST)
సీనియర్ నటుడు ఈశ్వరీ రావు కన్నుమూశారు. అమెరికాలోని మిచిగాన్‌లో గత నెల 31వ తేదీన తుదిశ్వాస విడిచారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వచ్చింది. ఈశ్వర్ రావు కుమార్తె అమెరికాలోని మిచిగాన్‌లో ఉంటున్నారు. కూతురు వద్దకు వెళ్లిన ఈశ్వర్ రావు అక్కడే కన్నుమూశారు. ఆయన మరణావార్తతో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సోషల్ మీడియాలో వేదికగా సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 
 
ఆయన దాసరి నారాయణరావు "స్వర్గం నరకం" చిత్రం  ద్వారా ఈశ్వరరావు, మోహన్ బాబు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. తొలి సినిమా "స్వర్గం నరకం"తో హిట్ పాటు, కాంస్య నంది అవార్డును అందుకున్నారు. కొద్ది రోజుల క్రితం మిచిగాన్‌లోని కుమార్తె ఇంటికి వెళ్లిన ఈశ్వర రావు అక్కడే తుదిశ్వాస విడిచారు. 
 
దాదాపు 200కు పైగా సినిమాలలో, పలు సీరియల్స్‌‌లో కూడా ఈశ్వరరావు నటించారు. ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరనా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి తదితర విజయవంతమైన సినిమాల్లో ఈశ్వరరావు నటించారు. 
 
తన తొలి సినిమాతోనే ఆయన నంది (కాంస్య) అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన కెరీర్‌లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీ సీరియళ్ళలో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడి మరణం- పోలవరం వెనుక అనేక కారణాలు.. వైఎస్ షర్మిల

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనపై తెలుగు రాష్ట్రాలకు నో ఇంట్రెస్ట్

తెలంగాణలో కూడా జనసేన యాక్టివ్‌గా వుంటుంది.. పవన్ కళ్యాణ్

తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ -భయాందోళనలో భక్తులు

ఏపీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయాలు వద్దు.. హిమాలయాలకు జగన్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments