Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ నటులు ఈశ్వరరావు కన్ను మూశారు..

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (15:31 IST)
సీనియర్ నటుడు ఈశ్వరీ రావు కన్నుమూశారు. అమెరికాలోని మిచిగాన్‌లో గత నెల 31వ తేదీన తుదిశ్వాస విడిచారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వచ్చింది. ఈశ్వర్ రావు కుమార్తె అమెరికాలోని మిచిగాన్‌లో ఉంటున్నారు. కూతురు వద్దకు వెళ్లిన ఈశ్వర్ రావు అక్కడే కన్నుమూశారు. ఆయన మరణావార్తతో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సోషల్ మీడియాలో వేదికగా సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 
 
ఆయన దాసరి నారాయణరావు "స్వర్గం నరకం" చిత్రం  ద్వారా ఈశ్వరరావు, మోహన్ బాబు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. తొలి సినిమా "స్వర్గం నరకం"తో హిట్ పాటు, కాంస్య నంది అవార్డును అందుకున్నారు. కొద్ది రోజుల క్రితం మిచిగాన్‌లోని కుమార్తె ఇంటికి వెళ్లిన ఈశ్వర రావు అక్కడే తుదిశ్వాస విడిచారు. 
 
దాదాపు 200కు పైగా సినిమాలలో, పలు సీరియల్స్‌‌లో కూడా ఈశ్వరరావు నటించారు. ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరనా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి తదితర విజయవంతమైన సినిమాల్లో ఈశ్వరరావు నటించారు. 
 
తన తొలి సినిమాతోనే ఆయన నంది (కాంస్య) అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన కెరీర్‌లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీ సీరియళ్ళలో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో హెచ్‌సిసిబి సీఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్

Amaravati: ఆగస్టు 15న ప్రారంభం కానున్న అమరావతి సీఆర్డీఏ కార్యాలయం

గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)

AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments