Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా డాడీ హీరో కంటే కథనే నమ్మారు : సురేష్ బాబు

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (17:31 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ మొఘల్‌గా పేరుగాంచిన నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు. ఈయన మెగాస్టార్ చిరంజీవితో ఒకే ఒక చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం పేరు సంఘర్షణ. ఆ తర్వాత మరో చిత్రం తీయలేదు. 
 
దీనిపై రామానాయుడు పెద్ద కుమారుడైన నిర్మాత డి. సురేష్ బాబు స్పందించారు. నిజానికి అప్పట్లోనే చిరంజీవి చాలా బిజీగా ఉండేవారన్నారు. పైగా, నాన్నకీ .. చిరంజీవిగారికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. కానీ మా బ్యానర్‌పై ఒక సినిమా చేయమని అడిగితే, ఆరు నెలలు ఆగండి .. ఏడాది ఆగండి అంటారేమోననే ఒక ఆలోచన. 
 
ఎందుకంటే.. ప్రొడక్షన్ విషయంలో నాన్న గ్యాప్ రాకుండా చూసేవారు. అందువల్ల స్టార్ హీరోల కోసం ఎదురుచూడకుండా ఆయన కథలను ఎక్కువగా నమ్మేవారు. అలా చేసిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. 'ప్రతిధ్వని' .. 'ప్రేమఖైదీ'వంటి సినిమాలు అందుకు నిదర్శనం. అందువల్లే చిరంజీవి వంటి స్టార్ హీరోతో అధిక చిత్రాలు నిర్మించలేక పోయామని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments