Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా డాడీ హీరో కంటే కథనే నమ్మారు : సురేష్ బాబు

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (17:31 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ మొఘల్‌గా పేరుగాంచిన నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు. ఈయన మెగాస్టార్ చిరంజీవితో ఒకే ఒక చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం పేరు సంఘర్షణ. ఆ తర్వాత మరో చిత్రం తీయలేదు. 
 
దీనిపై రామానాయుడు పెద్ద కుమారుడైన నిర్మాత డి. సురేష్ బాబు స్పందించారు. నిజానికి అప్పట్లోనే చిరంజీవి చాలా బిజీగా ఉండేవారన్నారు. పైగా, నాన్నకీ .. చిరంజీవిగారికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. కానీ మా బ్యానర్‌పై ఒక సినిమా చేయమని అడిగితే, ఆరు నెలలు ఆగండి .. ఏడాది ఆగండి అంటారేమోననే ఒక ఆలోచన. 
 
ఎందుకంటే.. ప్రొడక్షన్ విషయంలో నాన్న గ్యాప్ రాకుండా చూసేవారు. అందువల్ల స్టార్ హీరోల కోసం ఎదురుచూడకుండా ఆయన కథలను ఎక్కువగా నమ్మేవారు. అలా చేసిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. 'ప్రతిధ్వని' .. 'ప్రేమఖైదీ'వంటి సినిమాలు అందుకు నిదర్శనం. అందువల్లే చిరంజీవి వంటి స్టార్ హీరోతో అధిక చిత్రాలు నిర్మించలేక పోయామని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments