Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో విషాదం : ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (09:32 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వర్ రావు అలియాస్ ఈశ్వర్ కన్నుమూశారు. ఈయన వయసు 63 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈయన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నైలోని తుదిశ్వాస విడిచారు. ఈయన దిగ్గజ దర్శకుడు ఎస్పీ కోదండపాణి కుమారుడు కావడం గమనార్హం. 
 
ఈయన తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాలకు సంగీతం అందించారు. ముఖ్యంగా, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాలకు ఆయన సంగీత సహకారం అందించారు. వీటితో పాటు.. అంతఃపురం, శుభలేఖ, జీవితం వంటి అనేక టీవీ సీరియళ్ళకు సంగీత దర్శకుడుగా పని చేశారు. 
 
ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈశ్వర్ రావు మరణంతో తెమిళం, తెలుగు సినీ పరిశ్రమలలో విషాదచాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈశ్వర్ మృతిపట్ల తమ సంతాపాలు తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే కేక్ మీద కొవ్వొత్తి, స్ప్రే కొడుతుండగా ముఖానికి అంటుకున్న మంట (video)

నలుగురు కుమారులు-చిప్స్, కూల్ డ్రింక్స్ తీసిచ్చి రైలు కింద తోసేసిన తండ్రి.. ఆపై?

నాలుగో తరగతి గొడవ - 62 యేళ్ళ వయసులో కొట్టుకున్నారు...

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట

భార్యపై అనుమానం... పిల్లలకు చిప్స్ - కూల్‌డ్రింక్స్ కొనిచ్చి రైలు కింద తోసేచిన తండ్రి... ఆపై తాను కూడా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments