Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసు... చార్మీకి దడ పుడుతోందా? హైకోర్టును ఆశ్రయించిన నటి...

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు దడ పుట్టిస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌లను విచారించిన సిట్ ఇవాళ మరో నటుడు నవదీప్‌ను విచారిస్తోంది. నవదీప్ విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలావ

Webdunia
సోమవారం, 24 జులై 2017 (12:17 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు దడ పుట్టిస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌లను విచారించిన సిట్ ఇవాళ మరో నటుడు నవదీప్‌ను విచారిస్తోంది. నవదీప్ విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలావుంటే చార్మిని ఈ వారంలోనే విచారించనున్నారు. ఈ నేపధ్యంలో చార్మి హైకోర్టును ఆశ్రయించారు.
 
డ్రగ్స్ కేసు విచారణ తీరు సరిగా లేదనీ, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం అభ్యంతరకరం అంటూ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ఈరోజు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం వున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 26న చార్మి సిట్ ఎదుట విచారణ ఎదుర్కోవలసి వుంది. ఈ నేపధ్యంలో చార్మీ పిటీషన్ ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తమ్మీద డ్రగ్స్ కేసు వ్యవహారం సెలబ్రిటీలకు దడ పుట్టించేదిగా వుంటుందనే టాక్ వినబడుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

పటాన‌చెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!

Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్

Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్‌కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్

Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments