Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైరిస్క్ తీసుకున్న పూరీ.. ఇంటిని విక్రయించి సినిమా తీశాడట...

టాలీవుడ్‌లోని మాస్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన చిత్రమంటే మాస్ ఆడియన్స్‌కు పండగే. అలాంటి పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వ, నిర్మాణంలో నిర్మించిన చిత్రం "మెహబూబా". ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకు

Webdunia
సోమవారం, 7 మే 2018 (16:32 IST)
టాలీవుడ్‌లోని మాస్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన చిత్రమంటే మాస్ ఆడియన్స్‌కు పండగే. అలాంటి పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వ, నిర్మాణంలో నిర్మించిన చిత్రం "మెహబూబా". ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.
 
ఈ చిత్రంలో తన తనయుడు ఆకాశ్ పూరీ హీరో కాగా, తానే నిర్మాత దర్శకుడిగా పని చేశారు. అయితే, ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ఆయన తనకు గల ఇళ్లలో నుంచి ఒక ఇంటిని అమ్మేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. 
 
ఇదే విషయాన్ని పూరీ వద్ద తాజాగా ప్రస్తావించగా, 'మెహబూబా' సినిమా కోసం ఇల్లు అమ్మేసిన మాట నిజమేనని చెప్పాడు. కొత్త కుర్రాడిపై డబ్బులు ఖర్చు చేయడానికి ఏ నిర్మాతైనా ఆలోచిస్తాడు.. ఒకవేళ ముందుకు వచ్చినా అనేక ఆంక్షలు ఉంటాయి. 
 
అందువల్ల అలాంటివి ఉండకూడదనే నేను ఒక ఇల్లు అమ్మేశాను. ఈ సినిమా కంటెంట్ మీద . ఆకాశ్ మీద నాకు నమ్మకం వుంది.. అందుకే అలా చేశాను. ఇలాంటి వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను .. ఏదైనా తిరిగి సంపాదించుకోవడమెలాగో నాకు తెలుసు అని చెప్పుకొచ్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments