Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైరిస్క్ తీసుకున్న పూరీ.. ఇంటిని విక్రయించి సినిమా తీశాడట...

టాలీవుడ్‌లోని మాస్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన చిత్రమంటే మాస్ ఆడియన్స్‌కు పండగే. అలాంటి పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వ, నిర్మాణంలో నిర్మించిన చిత్రం "మెహబూబా". ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకు

Webdunia
సోమవారం, 7 మే 2018 (16:32 IST)
టాలీవుడ్‌లోని మాస్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన చిత్రమంటే మాస్ ఆడియన్స్‌కు పండగే. అలాంటి పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వ, నిర్మాణంలో నిర్మించిన చిత్రం "మెహబూబా". ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.
 
ఈ చిత్రంలో తన తనయుడు ఆకాశ్ పూరీ హీరో కాగా, తానే నిర్మాత దర్శకుడిగా పని చేశారు. అయితే, ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ఆయన తనకు గల ఇళ్లలో నుంచి ఒక ఇంటిని అమ్మేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. 
 
ఇదే విషయాన్ని పూరీ వద్ద తాజాగా ప్రస్తావించగా, 'మెహబూబా' సినిమా కోసం ఇల్లు అమ్మేసిన మాట నిజమేనని చెప్పాడు. కొత్త కుర్రాడిపై డబ్బులు ఖర్చు చేయడానికి ఏ నిర్మాతైనా ఆలోచిస్తాడు.. ఒకవేళ ముందుకు వచ్చినా అనేక ఆంక్షలు ఉంటాయి. 
 
అందువల్ల అలాంటివి ఉండకూడదనే నేను ఒక ఇల్లు అమ్మేశాను. ఈ సినిమా కంటెంట్ మీద . ఆకాశ్ మీద నాకు నమ్మకం వుంది.. అందుకే అలా చేశాను. ఇలాంటి వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను .. ఏదైనా తిరిగి సంపాదించుకోవడమెలాగో నాకు తెలుసు అని చెప్పుకొచ్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments