Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్య దశ తిరిగిందా..? ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్!

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2015 (12:36 IST)
కార్తీకేయ ఫేమ్ డైరక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటించే సినిమా కోసం ముగ్గురు హీరోయిన్లను సెలక్ట్ చేసుకోనున్నాడు. మలయాళ ప్రేమమ్ సినిమాను రీమేక్ చేస్తున్న చందు.. పరిణీతి చోప్రా, మల్లు బ్యూటీ అనుపమ, వరుణ్ తేజ్ లోఫర్ హీరోయిన్ దిషా పటానీలను చైతు సినిమా కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. 
 
ముగ్గురు భామలతో ప్రేమాయణం కొనసాగించే యువకుడి కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ముగ్గురు భామలతో చైతూ రొమాన్స్ అదిరిపోతుందని.. కథంతా కామెడీగా యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని సినీ యూనిట్ అంటోంది. మరి నాగ చైతన్య పరిణీతి చోప్రా వంటి బాలీవుడ్ హీరోయిన్ సరసన తేలిపోకుండా తన నటనను వెలికితెస్తాడా? లేకుంటే ఏం చేస్తాడో? వేచి చూడాల్సిందే.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments