అక్కడికి వెళ్తే అత్యాచారం చేస్తారని చెప్పారు.. రాధికా ఆప్టే

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (18:54 IST)
సినీ పరిశ్రమలో జరిగే విషయాలపై బాలీవుడ్ టాప్ హీరోయిన్ రాధికా ఆప్టే స్పందించింది. సినిమాల్లో నటించేందుకు తను ముంబైకి వెళ్లాలనుకున్నప్పుడు చాలామంది బాలీవుడ్ గురించి చెడుగానే చెప్పారని రాధికా ఆప్టే చెప్పింది. సినీ నేపథ్యం లేకున్నా..  తాను వుండే పుణే నుచి సినిమాల కోసం ముంబై వెళ్లాలని భావించానని.. అప్పుడు చాలామంది తనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్తే తనపై అత్యాచారం చేస్తారని చెప్పినట్లు రాధికా ఆప్టే తెలిపారు. 
 
బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో ఇదే జరుగుతోందని చెప్పారు. సినీ పరిశ్రమలో జరిగే విషయాలపై ప్రజలకు సదాభిప్రాయం లేదు. అసలు సమస్య ఎక్కడుందంటే.. మనం కేవలం బాలీవుడ్‌లో జరిగే అతి గురించే మాట్లాడుకుంటాం. కానీ మనమంతా మనుషులమేనని అర్థం చేసుకోవాలి. తాను అందరిలాంటి మనిషినే. అందరివి సాధారణ జీవితాలుగానే చూడాలని రాధికా చెప్పుకొచ్చింది. 
 
కాగా.. సినీ నేపథ్యం లేకున్నా.. వచ్చే అవకాశాల్లోనే విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే. ఆమె నటించిన 'రాత్‌ అకేలీ హై' చిత్రం ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments