బెల్లంకొండ సురేష్ కారులో అద్దాలు పగిలిపోయాయి.. రూ.50వేలు చోరీ

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (16:31 IST)
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. జర్నలిస్ట్ కాలనీలో గురువారం మధ్యాహ్నం తన ఆఫీస్ ముందు సురేష్ కారు పార్క్ చేశారు. శుక్రవారం ఉదయం చూడగా ఎడమ వైపు సీటు వద్ద కారు అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. 
 
జర్నలిస్ట్ కాలనీలో గురువారం మధ్యాహ్నం తన ఆఫీస్ ముందు సురేష్ కారు పార్క్ చేశారు. కారులో 50 వేల రూపాయల నగదు, 11 ఖరీదైన మద్యం బాటిళ్లు మాయమైనట్టు గుర్తించారు. 
 
దీంతో బెల్లంకొండ సురేష్ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sarpanch Post: ఆమెను వివాహం చేసుకున్నాడు.. సర్పంచ్ పదవికి పోటీ చేయించాడు..

సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె పెళ్లైన కొన్ని నెలలకే ఆత్మహత్య.. ఏమైంది?

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments