Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంకొండ సురేష్ కారులో అద్దాలు పగిలిపోయాయి.. రూ.50వేలు చోరీ

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (16:31 IST)
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. జర్నలిస్ట్ కాలనీలో గురువారం మధ్యాహ్నం తన ఆఫీస్ ముందు సురేష్ కారు పార్క్ చేశారు. శుక్రవారం ఉదయం చూడగా ఎడమ వైపు సీటు వద్ద కారు అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. 
 
జర్నలిస్ట్ కాలనీలో గురువారం మధ్యాహ్నం తన ఆఫీస్ ముందు సురేష్ కారు పార్క్ చేశారు. కారులో 50 వేల రూపాయల నగదు, 11 ఖరీదైన మద్యం బాటిళ్లు మాయమైనట్టు గుర్తించారు. 
 
దీంతో బెల్లంకొండ సురేష్ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాక్ - అలా బెయిల్ ఎలా ఇస్తారంటూ సుప్రీం ప్రశ్న?

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments