Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాలిన్‌కు కోవిడ్ నివార‌ణ‌కోసం కోటి విరాళం అంద‌జేసిన సూర్య కుటుంబం

Webdunia
బుధవారం, 12 మే 2021 (20:35 IST)
sivakumar, suriya, karti
కోవిడ్ వైర‌స్ అనేది దేశ‌వ్యాప్తంగా వున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులోనూ విప‌రీతంగా వ్యాపించి వుంది. ఎంతోమంది ఎన్నో ర‌కాలుగా కోవిడ్ బాధితుల‌కు సాయం చేస్తున్నారు. అందుకే త‌మ వంతు బాధ్య‌త‌గా సీనియ‌ర్ న‌టుడు శివ‌కుమార్‌, అత‌ని కొడుకులై సూర్య‌, కార్తిలు కూడా కోటి రూపాయ‌ల విరాళాన్ని ఇచ్చారు. త‌మిళ‌నాడు నూత‌న ముఖ్య‌మంత్రి అయిన స్టాలిన్‌కు వారు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ, సి.ఎం. ఫండ్ కింద కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. కోవిడ్‌19 బారిన ప‌డిన బాధితుల‌కు సానుభూతిని తెలియ‌జేశారు.
 
ఇదిలా వుండ‌గా, ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కార్తీ 'మాస్క్ పొడు' అనే వీడియో సాంగ్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మాస్క్ ధరించడం ఎంతో ముఖ్యం. అయితే మాస్క్ ప్రాధాన్యతను తెలుపుతూ 'మాస్క్ పొడు' సాంగ్ వచ్చింది. "కరోనా నుంచి రక్షణకు ఉత్తమ మార్గం! #maskpodu మాస్క్ ధరించండి. టైట్ గా ధరించండి. సరిగ్గా ధరించండి. డబుల్ మాస్క్ ధరించండి!" అంటూ కార్తీ ఈ వీడియోను షేర్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రేమికుడు

Balloon : బెలూన్ మింగేసిన ఏడు నెలల శిశువు.. ఊపిరాడక ఆస్పత్రికి తరలిస్తే?

ఆ పెద్ద మనిషి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ : పవన్‌పై జగన్ సెటైర్లు

Ranga Reddy: భర్తను రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్న భార్య- గోడదూకి పారిపోయిన భర్త (video)

ప్రేమ వివాహం, భర్తకు అనుమానం, భర్త సోదరి హత్య చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

తర్వాతి కథనం
Show comments