Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో ఎందుకు చేశారు?

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (16:52 IST)
ఇటీవల మృతి చెందిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో చేశారు. పద్మాలయ స్టూడియో ఉండగా శ్మశానవాటికలో చేయడాని గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి వారందరికీ కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరి రావు బదులిచ్చారు. 
 
తన సోదరుని అంత్యక్రియలు మహా ప్రస్థానంలో చేయడానికి ప్రధాన కారణం ఉందన్నారు. కృష్ణగారి భార్య అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు కూడా చేయాలనే భావనతో మహాప్రస్థానంలో చేసినట్టు చెప్పారు. 
 
మరోవైపు కృష్ణ జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారని, ఈ మెమోరియల్ హాలులో ఆయన కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 చిత్రాల వివరాలను, ఫోటోలను, షీల్డులను భద్రంగా ఉంచనున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments