Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో ఎందుకు చేశారు?

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (16:52 IST)
ఇటీవల మృతి చెందిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో చేశారు. పద్మాలయ స్టూడియో ఉండగా శ్మశానవాటికలో చేయడాని గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి వారందరికీ కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరి రావు బదులిచ్చారు. 
 
తన సోదరుని అంత్యక్రియలు మహా ప్రస్థానంలో చేయడానికి ప్రధాన కారణం ఉందన్నారు. కృష్ణగారి భార్య అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు కూడా చేయాలనే భావనతో మహాప్రస్థానంలో చేసినట్టు చెప్పారు. 
 
మరోవైపు కృష్ణ జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారని, ఈ మెమోరియల్ హాలులో ఆయన కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 చిత్రాల వివరాలను, ఫోటోలను, షీల్డులను భద్రంగా ఉంచనున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments